Monday, August 22, 2016

తల్లిపాల ఆవశ్యకతను తెలిపేందుకు చేపట్టిన ‘మా’ కార్యక్రమానికి అంబాసిడర్‌ ఎవరు?


తల్లిపాల ఆవశ్యకతను తెలియజేసేందుకు కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న మా (ఎంఏఏ-మదర్స్‌ అబ్స్యూట్‌ అఫెక్షన్‌) కార్యక్రమాన్ని ఢిల్లీలో కేంద్ర వైద్య మంత్రి జేపీ నడ్డా, సీనీనటి మాధురీ దీక్షిత్‌ ప్రారంభించారు. యునిసెఫ్‌ ఇండియా, కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్న ‘మా’ కార్యక్రమానికి మాధురీదీక్షిత్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నారు.


No comments:

Post a Comment