Wednesday, August 17, 2016

గురుకుల టీచర్స్ కు ప్రిలిమినరీ పరీక్ష


తెలంగాణ రాష్ట్రంలోని రెసిడెన్షియల్ విద్యాసంస్థల సొసైటీకి చెందిన గురుకులాల్లో టీచర్లు, ప్రిన్సిపాల్ పోస్టుల భర్తీ కొరకు టీఎస్‌పీఎస్సీ ద్వారా ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించేందుకు అనుమతిస్తూ 2016 ఆగస్టు 17 న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నియామకాలను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా టీచర్లు, ప్రిన్సిపాళ్లకు సంబంధించిన పోస్టులను నేరుగా భర్తీ చేసేందుకు వేర్వేరు క్యాటగిరీల్లో ప్రాథమిక స్థాయి పరీక్షను నిర్వహించనున్నారు.

No comments:

Post a Comment