Saturday, August 20, 2016

ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ‘నేర్చుకోండి-సంపాదించండి-తిరిగి ఇవ్వండి’ పథకం


కేంద్రం నుంచి అందే నిధుల్లో కోతపడిన నేపథ్యంలో నిధుల సమీకరణకు ఐఐటీ ఖరగ్‌పూర్‌ సరికొత్త పంథా ఎంచుకుంది. విద్యార్థులకూ ఉపయోగపడేలా భిన్న ప్రణాళికను ఈ విద్యాసంస్థ రూపొందించింది. ఉద్యోగం వచ్చాక డబ్బు అందజేస్తామని ప్రతిజ్ఞ చేస్తే రుసుం మాఫీ వెసులుబాటుతో సదరు విద్యార్థులకు విద్యాబోధన అందించాలని నిర్ణయించింది. ‘నేర్చుకోండి-సంపాదించండి-తిరిగి ఇవ్వండి’ పేరుతో ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే ఈ పథకం ప్రారంభమవుతుంది.

No comments:

Post a Comment