Tuesday, August 16, 2016

దేశంలోనే మొట్టమొదటి గ్రీన్‌ ట్రైన్‌ కారిడార్‌ను ఏ రాష్త్రం లో ప్రారంభించారు..?

దేశంలోనే మొట్టమొదటి గ్రీన్‌ ట్రైన్‌ కారిడార్‌ను తమిళనాడులోని రామేశ్వరం-మానామదురై మధ్య రైల్వే మంత్రి సురేష్‌ప్రభు ప్రారంభించారు. చెన్నైలోని సెంట్రల్‌ రైల్వే స్టేషన్‌లో నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా దీన్ని ప్రారంభించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా రామేశ్వరం-మానామదురై మధ్య 114 కి.మీ. మార్గంలో నడిచే 10 రైళ్లలో బయో టాయిలెట్లను అందుబాటులోకి తెచ్చారు. 


No comments:

Post a Comment