Tuesday, August 16, 2016

భారత్‌ జనాభా ఏ సం. నాటికి 139 కోట్లకు చేరుతుందని కేంద్రం అంచనా వేసింది..?

భారత్‌ జనాభా 2025 నాటికి 139 కోట్లకు చేరుతుందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది. 2001 జనాభా లెక్క ఆధారంగా ఈ అంచనాకు వచ్చింది. 2011 జనాభా లెక్క ప్రకారం 121 కోట్లున్న జనాభా 2016 నాటికి సుమారు 127 కోట్లకు చేరి ఉండొచ్చని పేర్కొంది. 2045 నాటికి దేశ జనాభా వృద్ధిరేటులో స్థిరత్వం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది.

No comments:

Post a Comment