Tuesday, August 16, 2016

మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌కలాం కాంస్య విగ్రహాన్ని ఇటీవల ఎక్కడ ఆవిష్కరించారు..?

మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌కలాం ప్రథమ వర్ధంతి సందర్భంగా తమిళనాడులోని రామేశ్వరం పేయ్‌కరుంబులో ఆయన స్మారకం వద్ద ఏర్పాటుచేసిన కాంస్య విగ్రహాన్ని కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి వెంకయ్యనాయుడు 2016 జులై 27న ఆవిష్కరించారు. స్మారక మండపం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

No comments:

Post a Comment