Wednesday, October 12, 2016

కాన్పూర్‌లో భారత్‌ 500వ టెస్టు మ్యాచ్‌

భారత క్రికెట్‌ జట్టు చారిత్రక 500వ టెస్టు మ్యాచ్‌ 2016 సెప్టెంబర్‌లో కాన్పూర్‌లో న్యూజిలాండ్‌తో జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత్‌ విజయాన్ని  సాధించింది.

No comments:

Post a Comment