Thursday, October 6, 2016

నెమ్మూరు వద్ద భెల్‌ పరిశ్రమకు శంకుస్థాపన


కృష్ణా జిల్లా నిమ్మకూరు సమీపంలోని నెమ్మూరు వద్ద భెల్‌ పరిశ్రమకు 2016 సెప్టెంబర్‌ 19న శంకుస్థాపన జరిగింది. సీఎం చంద్రబాబునాయుడు, కేంద్ర మంత్రలు వెంకయ్యనాయుడు, సుజనా చౌదరి తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

No comments:

Post a Comment