Thursday, October 6, 2016

కమిషనరేట్లుగా కరీంనగర్‌, నిజామాబాద్‌ పోలీస్‌ యూనిట్లు


పాలనలో సౌభ్యం, అర్బన్‌ ప్రాంతాల్లో నేరాల నియంత్రణ, విజిబుల్‌ పోలీసింగ్‌ కోసం కరీంనగర్‌, నిజామాబాద్‌ పోలీస్‌ యూనిట్లను కమిషనరేట్లుగా ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.తెలంగాణ రాష్ట్ర పునరుత్పాదక విద్యుత్‌ అభివృద్ధి కార్పొరేషన్‌ ఎండీగా ఎ.సుధాకర్‌రావు బాధ్యతలు స్వీకరించారు.

No comments:

Post a Comment