Thursday, October 6, 2016

ప్రధాని భద్రత పర్యవేక్షకుడిగా రాధాకృష్ణ

ప్రధాని నరేంద్రమోడి భద్రత పర్యవేక్షకుడిగా (కేంద్ర మంత్రివర్గ సచివాలయ కార్యదర్శి- భద్రత)గా 1989 బ్యాచ్‌ బిహార్‌ కేడర్‌కు చెందిన రాధాకృష్ణ నియమితులయ్యారు. రాధాకృష్ణ ప్రస్తుతం నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరోలో డైరెక్టర్‌ జనరల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ప్రధాని భద్రత పర్యవేక్షకుడుగా ఉన్న మయ్‌కుమార్‌ పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో ఈ నియామకం జరిగింది

No comments:

Post a Comment