Saturday, October 8, 2016

మిస్‌ దివా-2016గా రోష్మిత హరిమూర్తి


మిస్‌ దివా-2016 కిరీటాన్ని బెంగళూరుకు చెందిన రోష్మిత హరిమూర్తి (22) గొలుచుకుంది. దీంతో రోష్మిత 2017లో జరిగే విశ్వసుందరి పోటీకు ప్రాతినిధ్యం వహించనుంది. మొదటి రన్నరప్‌గా శ్రీనిధి శెట్టి, రెండో రన్నరప్‌గా ఆరాధనా బర్గోహెయిన్‌ నిలిచింది.

No comments:

Post a Comment