Wednesday, October 5, 2016

అరుణాచల్‌ప్రదేశ్‌లో ఒకే ఒక్క కాంగ్రెస్‌ ఎమ్మెల్యే


అరుణాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన 43 మంది శాసనసభ్యులు ముఖ్యమంత్రి పెమా ఖండు నేతృత్వంలో ఒకేసారిగా పార్టీ ఫిరాయించారు. వీరంతా బీజేపీ నేతృత్వంలోని కూటమికి సంబంధించిన పీపుల్స్‌ పార్టీ ఆఫ్‌ అరుణాచల్‌ (పీపీఏ)లో పార్టీని విలీనం చేశారు. కాంగ్రెస్‌కు అరుణాచల్‌ప్రదేశ్‌లో ఇప్పుడు ఒక్క ఎమ్మెల్యేనే మిగిలాడు.

No comments:

Post a Comment