Thursday, October 6, 2016

దోమపై దండయాత్ర కార్యక్రమం ప్రారంభం


పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దోమపై దండయాత్ర కార్యక్రమాన్ని 2016 సెప్టెంబర్‌ 24న ప్రారంభించారు. దోమ ద్వారా 9 రకాల వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయని, వీటిని అరికట్టడమే దోమపై దండయాత్ర-పరిసరాల పరిశుభ్రత కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని సీఎం వెల్లడించారు . 

No comments:

Post a Comment