Thursday, October 6, 2016

తెలంగాణ తపాలా సర్కిల్‌ కార్యకలాపాలు ప్రారంభం


తెలంగాణ తపాలా సర్కిల్‌ కార్యకలాపాలను కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, కమ్యూనికేషన్ల సహాయమంత్రి మనోజ్‌ సిన్హాతో కలిసి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు 2016 సెప్టెంబర్‌ 26న ప్రారంభించారు. దీంతో రెండు రాష్ట్రలకు వేర్వేరుగా తపాలా సర్కిల్‌ కార్యాలయాలు ఏర్పాటయ్యాయి. ఏపీ తపాలా సర్కిల్‌ కార్యాలయం విజయవాడలో ప్రారంభమైంది.

No comments:

Post a Comment