Friday, October 7, 2016

తెలుగు భాష, సంస్కృతి అభివృద్ధికి కమిటీ


తెలుగు భాష, సంస్కృతి అభివృద్ధి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలు, అనుసరించాల్సిన కార్యచరణలకు సంబంధించి అధ్యయనం చేసేందుకు ఏపీ ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి రాష్ట్ర భాష, సాంస్కృతిక, సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు.  డిప్యూటీ స్పీకర్‌ మండలి బుద్ధప్రసాద్‌, ప్రభుత్వ సహాదారుల పరకా ప్రభాకర్‌, సాంస్కృతిక శాఖ కార్యదర్శి శ్రీకాంత్‌, పురావస్తుశాఖ సంచాకు జీవీ రామకృష్ణారావు, సాంస్కృతిక శాఖ సంచాకు డి.విజయభాస్కర్‌ సభ్యులుగా ఉంటారు.

No comments:

Post a Comment