Saturday, October 8, 2016

బుర్జ్‌ ఖలీఫాలో ఎక్కువ ఫ్లాట్లు కలిగిన వ్యక్తిగా భారత వ్యాపారి రికార్డు


ప్రపంచంలోనే ఎత్తైన నిర్మాణమైన దుబాయిలోని ప్రఖ్యాత బుర్జ్‌ ఖలీఫాలో భారతీయ వ్యాపారి, కేరళకు చెందిన జార్జ్‌ వీ నెరియపరంబిల్‌ 22 ఫ్లాట్లను సొంతం చేసుకుని వార్తల్లో నిలిచారు. దీంతో ఆయన బుర్జ్‌ ఖలీఫాలో ఎక్కువ భాగం కలిగిన ప్రైవేటు వ్యక్తిగా రికార్డుకెక్కారు.

No comments:

Post a Comment