Sunday, October 9, 2016

యూఎన్‌ఓ శరణార్థుల శిఖరాగ్ర సదస్సు

శరణార్థుల, వసదారుపై ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ తొలిసారిగా నిర్వహించిన శిఖరాగ్ర సదస్సులో భారత విదేశాంగ వ్యవహారాల శాఖ సహాయమంత్రి ఎం.జె.అక్బర్‌ ప్రసంగించారు. తీవ్రవాదం, సాయుధ సంగ్రామాల లాంటి సమస్య పరిష్కారానికి అంతర్జాతీయ సమాజం ముందుకు రావాలని అభిప్రాయపడ్డారు. ఐక్యరాజ్య సమితి సర్వ ప్రతినిధి సభ 71వ సమావేశంలో విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ ప్రసంగించారు. 

No comments:

Post a Comment