Saturday, October 8, 2016

ఐఎన్‌ఎస్‌ అధ్యక్షుడిగా సోమేష్‌ శర్మ


ది ఇండియన్‌ న్యూస్‌ పేపర్‌ సొసైటీ (ఐఎన్‌ఎస్‌) అధ్యక్షుడిగా 2016-17 సం॥నికి రాష్ట్రదూత్‌ సప్తాహిక్‌కు చెందిన సోమేష్‌ శర్మ ఎన్నికయ్యారు. పీవీ చంద్రన్‌ స్థానాన్ని ఆయన భర్తీ చేస్తారు. ఉపాధ్యక్షురాలిగా అఖిలా ఉరాంకర్‌, ఉపాధ్యక్షుడిగా కె.బాలాజీ, గౌరవ కోశాధికారిగా శరద్‌ సక్సేనా ఎన్నికయ్యారు. ఐఎన్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శిగా వి.శంకరన్‌ కొనసాగనున్నారు.

No comments:

Post a Comment