Wednesday, October 12, 2016

పారాలింపిక్స్‌లో దేవేంద్ర జజారియాకు స్వర్ణ పతకం

 రియో డిజనీరోలో జరిగిన పారాలింపిక్స్‌లో జావెలిన్‌ త్రోలో (ఎఫ్‌-46) దేవేంద్ర జజారియా స్వర్ణ పతకం సాధించాడు. పారాలింపిక్స్‌లో అతడికిది రెండో స్వర్ణం. 2004 ఏథెన్స్‌ క్రీడల్లోనూ అతడు విజేతగా నిలిచాడు. దేవేంద్ర ఈసారి 63.97 మీటర్ల దూరం విసిరి తన పేరిటే ఉన్న ప్రపంచ రికార్డు (62.15)ను అధిగమించాడు. దీంతో పారాలింపిక్స్‌లో రెండు బంగారు పతకాలు సాధించిన తొలి భారతీయుడిగా దేవేంద్ర చరిత్ర సృష్టించాడు.

No comments:

Post a Comment