Thursday, October 6, 2016

ఏపీకి 2 కొత్త రకం రైళ్లు


ఆంధ్రప్రదేశ్‌కు రెండు కొత్త రకం రైళ్లు ఖరారయ్యాయి. వీటిలో తిరుపతి-జమ్ముతావి మధ్య హమ్‌సఫర్‌ ఎక్స్‌ప్రెస్‌, విశాఖపట్నం-విజయవాడ మధ్య ఉదయ్‌ డబుల్‌ డెక్కర్‌ ఎక్స్‌ప్రెస్‌ ఉన్నాయి. ఇవికాకుండా మరో 7 కొత్త రకం రైళ్లు దక్షిణ మధ్యరైల్వే పరిధిలో రాకపోకలు సాగించనున్నాయి. వీటితో కలిపి మొత్తంగా రైల్వేశాఖ దేశవ్యాప్తంగా 23 కొత్త రకం రైళ్లను ప్రకటించింది. ఇందులో 10 హమ్‌సఫర్‌, 3 తేజస్‌, 7 అంత్యోదయ, 3 ఉదయ్‌ రైళ్లు ఉన్నాయి.

No comments:

Post a Comment