Saturday, October 8, 2016

విజయనగరం జిల్లాలో భారీ మాంగనీస్‌ నిల్వ

విజయనగరం జిల్లా పాచిపెంట మండలం రొడ్డం, పద్మాపురం గ్రామాల్లో భూగర్భ గను శాఖ భారీ ఖనిజ నిల్వ ల్ని కనుగొంది. రెండు గ్రామాల్లో కలిపి దాదాపుగా 1300 ఎకరాల్లో ముడి ఇనుముతో (ఐరన్‌ ఓర్‌) పాటు భారీ మాంగనీస్‌ నిల్వ  ఉన్నట్లు గుర్తించారు. వాటి విలువ సుమారు రూ.3000 కోట్లు ఉంటుందని అంచనా. తూర్పు కనుమల్లో తొలిసారిగా ఐరన్‌ ఓర్‌ బ్లాక్‌లు దొరికినట్టుగా ధ్రువీకరిస్తున్నారు.

No comments:

Post a Comment