Thursday, October 6, 2016

ఏపీకి ఉత్తమ రాష్ట్ర లోడ్‌ డిస్పాచ్‌ సెంటర్‌ అవార్డు


దేశంలోనే ఉత్తమ రాష్ట్ర లోడ్‌ డిస్పాచ్‌ సెంటర్‌(ఎస్‌ఎల్‌డీసీ)గా ఆంధ్రప్రదేశ్‌ పురస్కారం పొందింది. భారత స్వతంత్ర విద్యుత్తు ఉత్పత్తిదారు సంఘం (ఐపీపీఏఐ) నుంచి ఈ పురస్కారం లభించింది. దశాబ్ద కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో అత్యంత వేగంగా విద్యుదీకరణ సాధించిన సంస్థగా తూర్పు ప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్‌) ను ఐపీపీఏఐ ఎంపిక చేసింది. గోవాలో జరిగిన సమావేశంలో ఈ పురస్కారాలు ప్రదానం చేశారు. 

No comments:

Post a Comment