Tuesday, August 15, 2023

Telangana : తెలంగాణ లో వర్కింగ్‌ జర్నలిస్టులు, హోంగార్డులు, ఆటోడ్రైవర్లకు రూ.5 లక్షల ప్రమాద బీమా పథకాన్ని ఎప్పటి వరకు పొడిగించారు?


  • వర్కింగ్‌ జర్నలిస్టులు, హోంగార్డులు, ఆటోడ్రైవర్లకు రూ.5 లక్షల ప్రమాద బీమా పథకాన్ని మరో ఏడాది ప్రభుత్వం పొడిగించింది. 
  • ఈ మేరకు కార్మికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణి కుముదిని 2023 ఆగస్టు 12న ఉత్తర్వులు జారీ చేశారు. 
  • ఈ పథకం 2024 ఆగస్టు 4వ తేదీ వరకు అమల్లో ఉంటుందని ప్రభుత్వం తెలిపింది.

No comments:

Post a Comment