Monday, September 19, 2016

రెమిటెన్స్‌ పొందడంలో భారత్‌కు మొదటి స్థానం

రెమిటెన్స్‌ పొందుతున్న దేశాల్లో 2014 సం॥నికి గాను భారత్‌ మొదటి స్థానంలో నిలిచింది. గత ఏడాది భారత్‌ 7000 కోట్ల డాలర్ల రెమిటెన్స్‌ (ప్రవాస భారతీయుల నుంచి పొందుతున్న డబ్బు)  పొందింది. ఈ మొత్తం దేశ జీడీపీలో 4 శాతంగా ఉంది. చైనా 6,400 కోట్ల డాలర్ల రెమిటెన్స్‌తో 2వ స్థానాన్ని దక్కించుకొంది. ఫిలిప్పీన్స్‌ 2,800 కోట్ల డాలర్లు, మెక్సికో 2,500 కోట్ల డాలర్ల రెమిటెన్స్‌తో వరుసగా 3, 4 స్థానాల్లో నిలిచాయి.

No comments:

Post a Comment