రెమిటెన్స్ పొందుతున్న దేశాల్లో 2014 సం॥నికి గాను భారత్ మొదటి స్థానంలో నిలిచింది. గత ఏడాది భారత్ 7000 కోట్ల డాలర్ల రెమిటెన్స్ (ప్రవాస భారతీయుల నుంచి పొందుతున్న డబ్బు) పొందింది. ఈ మొత్తం దేశ జీడీపీలో 4 శాతంగా ఉంది. చైనా 6,400 కోట్ల డాలర్ల రెమిటెన్స్తో 2వ స్థానాన్ని దక్కించుకొంది. ఫిలిప్పీన్స్ 2,800 కోట్ల డాలర్లు, మెక్సికో 2,500 కోట్ల డాలర్ల రెమిటెన్స్తో వరుసగా 3, 4 స్థానాల్లో నిలిచాయి.
No comments:
Post a Comment