successsecret
Home
News
Current Affairs
TS TET
Monday, September 19, 2016
భారత్ కన్నా పాక్లోనే అణ్వాయుధాలు ఎక్కువ
అణు సామర్థ్యంలో భారత్ కన్నా పాకిస్థానే ఎక్కువ అణ్వాయుధాలు ఉన్నాయని స్టాక్హోం అంతర్జాతీయ శాంతి పరిశోధనా సంస్థ వార్షిక నివేదిక వెల్లడించింది. భారత్లో 100-120 అణ్వాయుధాలు ఉండగా.. పాకిస్థాన్లో 110-130 వరకు ఉన్నట్లు వెల్లడించింది.
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment