Monday, September 19, 2016

భారత్‌ కన్నా పాక్‌లోనే అణ్వాయుధాలు ఎక్కువ

అణు సామర్థ్యంలో భారత్‌ కన్నా పాకిస్థానే ఎక్కువ అణ్వాయుధాలు ఉన్నాయని స్టాక్‌హోం అంతర్జాతీయ శాంతి పరిశోధనా సంస్థ  వార్షిక నివేదిక వెల్లడించింది. భారత్‌లో 100-120 అణ్వాయుధాలు ఉండగా.. పాకిస్థాన్‌లో 110-130 వరకు ఉన్నట్లు వెల్లడించింది.

No comments:

Post a Comment