Monday, September 19, 2016

కులభూషణ్‌ జాదవ్‌ అంశంలో భారత్‌ వినతికి పాక్‌ తిరస్కరణ

పాకిస్థాన్‌ భద్రతా సంస్థలు అరెస్టు చేసిన కులభూషణ్‌ జాదవ్‌తో దౌత్యాధికారుల అనుంధానానికి అనుమతించాలన్న భారత్‌ వినతిని పాక్‌ తిరస్కరించింది. జాదవ్‌ను రా  గూఢాచారిగా ఆరోపిస్తూ మార్చిలో బెలూచిస్థాన్‌లో అరెస్టు చేశారు. భారత్‌ నావికా దళానికి చెందిన జాదవ్‌ డిప్యూటేషన్‌పై ఆర్ఏడబ్యూలో పనిచేస్తున్నట్లు పాక్‌ ప్రకటించింది. జాదవ్‌ నౌకాదళంలో పనిచేసి ముందుస్తు పదవీ విరమణ పొందారనీ, ప్రభుత్వంతో ఎలాంటి సంబంధం లేదనీ భారత విదేశీ వ్యవహారాలశాఖ ప్రకటించింది.

No comments:

Post a Comment