ఎంపిక చేసిన విమానాశ్రయాల నుంచి ఎలాంటి ఇబ్బందులు లేకుండా భారతీయులు అమెరికాకు వెళ్లేందుకు ఉద్దేశించిన అవగాహన ఒప్పందంపై భారత్-అమెరికా సంతకాలు చేశాయి. దీనిద్వారా అత్యంత వేగంగా భద్రతాపరమైన అనుమతులు మంజూరు చేయడంతో పాటు ప్రయాణ ఇబ్బందులు తగ్గుతాయి. రెండు అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాల మధ్య సంబంధాలు బలోపేతం చేసుకోవడంలో భాగంగా ఈ ఒప్పందం కుదిరింది. అమెరికా ఇప్పటివరకు భారత్తో సహా కేవలం 9 దేశాలతోనే ఈ ఒప్పందం చేసుకుంది. అమెరికాలో భారత రాయబారి అరుణ్ కె.సింగ్.
No comments:
Post a Comment