Saturday, September 17, 2016

ఇంటర్నెట్‌ వినియోగంలో భారత్‌కు 2వ స్థానం

ఇంటర్నెట్‌ వాడకంలో భారత్‌ రోజురోజుకీ దూసుకుపోతోంది. ప్రస్తుతం 27.7 కోట్ల మంది భారతీయులు ఇంటర్నెట్‌ను వినియోగిస్తున్నట్టు పెట్టుబడి సంస్థ కేపీసీబీ భాగస్వామి మేరీ మీకర్‌ రూపొందించిన వార్షిక ‘ఇంటర్నెట్‌ ట్రెండ్స్‌’ నివేదిక వెల్లడించింది. భారత్‌ ఇంటర్నెట్‌ వాడకంలో అమెరికాను అధిగమించి చైనా తర్వాత రెండో స్థానాన్ని ఆక్రమించింది. 

No comments:

Post a Comment