Saturday, September 17, 2016

కశ్మీర్‌లో ఆపరేషన్‌ కామ్‌ డౌన్‌


కశ్మీర్‌లో శాంతిని నెకొల్పే ఉద్దేశ్యంతో భారత సైన్యం ఆపరేషన్‌ కామ్‌ డౌన్‌ను ప్రారంభించింది. ఉగ్రవాదులు, వారి సానుభూతిపరులను ఏరివేసి సాధారణ పరిస్థితులు కల్పించడానికి దక్షిణ కశ్మీర్‌లో 4 వేల మంది అదనపు జవాన్లను రంగంలోకి దింపింది. 

No comments:

Post a Comment