Thursday, September 1, 2016

నీతి ఆయోగ్‌ ప్రథమ వార్షికోత్సవం ఎక్కడ జరిగింది?


డిల్లీలో 2016 ఆగస్టు 26న నీతి ఆయోగ్‌ ఏర్పాటు చేసిన ట్రాన్స్‌ఫార్మింగ్‌ ఇండియా ప్రథమ ఉపన్యాస కార్యక్రమంలో ప్రధాని మోడి ప్రసంగించారు. సంపూర్ణ మార్పును భారత్‌ చవిచూలంటే ఒక్కో మెట్టూ ఎక్కితే సరిపోదని, పూర్తి రూపాంతరణ అవసరమని ఆయన పేర్కొన్నారు. నీతి ఆయోగ్‌ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మోడితోపాటు కేంద్ర మంత్రివర్గ సభ్యులందరూ పాల్గొన్నారు. సింగపూర్‌ ఉప ప్రధాని తర్మన్‌ షణ్ముగ రత్నం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

No comments:

Post a Comment