Saturday, September 17, 2016

గోరటి వెంకన్నకు జాషువా కవితా పురస్కారం


ప్రజా వాగ్గేయకారుడు గోరటి వెంకన్నకు జాషువా కవితా పురస్కారాన్ని ప్రకటించారు. ప్రజానాట్యమండలి, గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో సెప్టెంబరు 27న గుంటూరులో జరిగే జాషువా 121వ జయంత్యుత్సవ సభలో ఈ అవార్డును ప్రదానం చేయనున్నట్లు అవార్డు కమిటీ వెల్లడిరచింది.

No comments:

Post a Comment