Saturday, September 17, 2016

సివిల్స్‌ వయో పరిమితి పెంచాలని బీఎస్‌ బాస్వాన్‌ కమిటీ నివేదిక


సివిల్స్‌ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల వయో పరిమితిని 32 ఏళ్లకు పెంచాలంటూ యూపీఎస్సీ ఏర్పాటు చేసిన బీఎస్‌ బాస్వాన్‌ కమిటీ నివేదిక ఇచ్చింది. సివిల్స్‌ పరీక్ష విధానంలో మార్పు కోసం యూపీఎస్సీ 2015లో మాజీ ఐఏఎస్‌ అధికారి బీఎస్‌ బాస్వాన్‌ నేత ృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేసింది.

No comments:

Post a Comment