Saturday, September 17, 2016

జాఫ్నా స్టేడియంను ప్రారంభించిన మోడి, సిరిసేన

శ్రీంకలోని జాఫ్నా పట్టణంలో పునరుద్ధరించిన స్టేడియంను 2016 జాన్‌ 18న భారత ప్రధాని నరేంద్రమోడి, శ్రీంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనలు సంయుక్తంగా ప్రారంభించారు. స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమానికి సిరిసేన హాజరవగా, ప్రధాని మోడి ఢల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పాల్గొన్నారు. భారత ప్రభుత్వం పునర్నిర్మించిన దురైయప్ప స్టేడియాన్ని సిరిసేనతో కలిసి శ్రీంక ప్రజలకు అంకితం చేస్తున్నామంటూ మోడి పేర్కొన్నారు. జాఫ్నా మాజీ మేయర్‌ దివంగత ఆల్ఫ్రెడ్‌ తంబిరాజా దురైయప్ప గౌరవార్థం స్టేడియానికి ఆయన పేరు పెట్టారు. 1997 నుంచి వినియోగంలో లేని స్టేడియం మరమ్మతులకు భారత ప్రభుత్వం రూ.7 కోట్ల ఆర్థిక సాయం అందించింది. 

No comments:

Post a Comment