Saturday, September 17, 2016

వాషింగ్టన్‌లో ఫిక్కీ అమెరికా-భారత్‌ ప్రతినిధల సమావేశాలు


అణుభద్రత, ఉగ్రవాదం తదితర అంశాపై ఇరు దేశాలు కలిసి పని చేసే దిశగా ఫిక్కీ ఆధ్వర్యంలో అమెరికా-భారత్‌ ప్రతినిధుల సమావేశాలు వాషింగ్టన్‌లో 2016 సెప్టెంబరు 11 నుంచి 17 వరకు జరిగాయి. ఈ సమావేశాలకు భారత్‌ తరఫున బిజూ జనతాదళ్‌ (బీజేడీ) ఎంపీ జే పాండ నేతృత్వంలో గల్లా జయదేవ్‌ (టీడీపీ), హరీష్‌ చందర్‌ మీనా, అనురాగ్‌ ఠాకుర్‌ (బీజేపీ), సుస్మితాదేవ్‌, రాజీవ్‌ (కాంగ్రెస్‌), నీరజ్‌ శేఖర్‌ (సమాజ్‌వాదీ పార్టీ) బృందం పాల్గొంది. 

No comments:

Post a Comment