Saturday, September 17, 2016

అరుణాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌ పదవి నుంచి తొగింపు


అరుణాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌ జ్యోతిప్రసాద్‌ రాజ్‌ఖోవాను కేంద్రం సూచన మేరకు రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ పదవి నుంచి తొగించారు. పదవి నుంచి వైదొగాన్న కేంద్ర ప్రభుత్వ సూచనను రాజ్‌ఖోవా తిరస్కరించిన నేపథ్యంలో ప్రభుత్వం ఆయనను తొగించాని రాష్ట్రపతికి సూచించింది. జ్యోతి ప్రసాద్‌ స్థానంలో మేఘాయ గవర్నర్‌ వి.షణ్ముగనాథన్‌కు అదనపు బాధ్యతు అప్పగించారు.

No comments:

Post a Comment