Friday, September 16, 2016

తైవాన్‌ భూకంపంలో 40 మంది మృతి

తైవాన్‌లో 2016 ఫిబ్రవరి 6న వచ్చిన భూకంపం వల్ల 40 మంది వరకు మరణించినట్లు గుర్తించారు. వందలాది మంది గాయపడ్డారు. అనేక మంది శిథిలాల కింద కూరుకుపోయారు. భూకంప తీవ్రత రిక్టరు స్కేలుపై 6.4గా నమోదైంది.

No comments:

Post a Comment