Friday, September 9, 2016

యూఎన్‌ఓ సెక్రటరీ జనరల్‌కు నవాజ్‌ షరీఫ్‌ లేఖ


కశ్మీరులో మానవ హక్కుల ఉల్లంఘనపై నిజ నిర్ధారణకు ప్రత్యేక బృందాన్ని పంపాలని కోరుతూ పాకిస్థాన్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌ బాన్‌కీ మూన్‌కు లేఖ రాశారు. గత నెల రోజుల వ్యవధిలో ఇది రెండో లేఖ.
https://www.youtube.com/channel/UCzPxgSEMTIBIewI3rYRoyYg

No comments:

Post a Comment