Saturday, September 17, 2016

WTOలో అమెరికాపై భారత్‌ కేసు


పునరుత్పాదక ఇంధన రంగంలో ప్రపంచ వాణిజ్య నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నందుకు గాను అమెరికాపై ప్రపంచ వాణిజ్య సంస్థ(WTO)లో భారత్‌ కేసు దాఖలు చేసింది. అమెరికాలోని వాషింగ్టన్‌, కాలిఫోర్నియా తదితర 8 రాష్ట్రాులు నిబంధనలకు విరుద్ధంగా రాయితీ కల్పిస్తున్నాయని భారత్‌ ఆరోపించింది.
WTO-World Trade Organization 

No comments:

Post a Comment