Saturday, September 17, 2016

రోష్మిత హరిమూర్తికి మిస్‌ దివా-2016 కిరీటం


మిస్‌ దివా-2016 కిరీటాన్ని బెంగళూరుకు చెందిన రోష్మిత హరిమూర్తి (22) గెలుచుకుంది. దీంతో ఆమె 2017లో జరిగే విశ్వసుందరి పోటీలకు ప్రాతినిధ్యం వహించనుంది. మొదటి రన్నరప్‌గా శ్రీనిధి శెట్టి, రెండో రన్నరప్‌గా ఆరాధనా బర్గోహెయిన్‌ నిలిచింది.

No comments:

Post a Comment