Saturday, September 10, 2016

కనీస వేతనాలు 42% పెంపు


కేంద్ర ప్రభుత్వం కనీస వేతనాలను 42% పెంచింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2 సం॥ల బోనస్‌ ప్రకటించింది. కార్మిక సంఘాల డిమాండ్లపై ఏర్పాటైన మంత్రుల బృందానికి నేతృత్వం వహిస్తున్న ఆర్థిక మంత్రి అరుణ్‌ జ్కెట్లీ వ్యవసాయేతర రంగాల్లో నైపుణ్యం లేని కార్మికుల వేతనాలను రూ.246 నుంచి రూ.350 కు పెంచుతున్నట్లు ప్రకటించారు. సవరించిన నిబంధనల ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2014 - 15, 2015-16 సంవత్సరాల బోనస్‌ ఇవ్వనున్నట్లు తెలిపారు. దీని వల్ల కేంద్రంపై రూ.1920 కోట్ల భారం పడుతున్నట్లు వెల్లడించారు.
https://www.youtube.com/channel/UCzPxgSEMTIBIewI3rYRoyYg

No comments:

Post a Comment