Saturday, September 10, 2016

సౌనీ తొలి దశ ప్రారంభం



నర్మదా నది మిగులు జలాలను 115 జలాశయాలకు మళ్లించడానికి రూ.12,000 కోట్లతో ప్రతిపాదించిన సౌరాష్ట్ర నర్మదా అవతరణ్‌ సాగునీటి పారుదల పథకం (సౌనీ) తొలి దశను గుజరాత్‌లోని జామ్‌నగర్‌ జిల్లాలోని సనోసరా గ్రామంలో ప్రధాని నరేంద్రమోడి 2016 ఆగస్టు 30న ప్రారంభించారు.

https://www.youtube.com/channel/UCzPxgSEMTIBIewI3rYRoyYg

No comments:

Post a Comment