Saturday, September 10, 2016

తమిళనాడు గవర్నర్‌గా చెన్నమనేని విద్యాసాగర్‌రావు


తమిళనాడులో 5 సం॥ల పాటు గవర్నర్‌గా కొనసాగిన కొణిజేటి రోశయ్య పదవీకాలం  2016 ఆగస్టు 31న ముగిసింది. దీంతో మహారాష్ట్ర గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగరరావుకు అదనపు బాధ్యతలు అప్పగించారు.



No comments:

Post a Comment