Sunday, September 11, 2016

బోయింగ్‌ విమానాన్ని కలిసి నడిపిన తొలి సోదరీమణులు


మరియం మర్యాం మసూద్‌, ఎరుమ్‌ మసూద్‌ అనే పాకిస్థానీ పైలట్లు పాకిస్థాన్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌లైన్స్‌(PIA)లో బోయింగ్‌ విమానాన్ని కలిసి నడిపిన తొలి సోదరీమణులుగా చరిత్ర సృష్టించారు. వీరిద్దరూ పీఐఏలో పైలట్లుగా పనిచేస్తున్నారు.

PIA-Pakistan International Airlines

No comments:

Post a Comment