సుదర్శన్ పట్నాయక్కు రష్యా పీపుల్స్ ఛాయిస్ అవార్డు
ప్రఖ్యాత సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ రష్యాలో పీపుల్స్ ఛాయిస్ అవార్డును గెలుచుకున్నారు. రష్యాలో జరిగిన సైకత శిల్ప పోటీలో అహింస, శాంతి కోసం మహాత్మాగాంధీ
పేరుతో సుదర్శన్ పట్నాయక్ సృజించిన సైకత శిల్పం అత్యధిక ప్రజాదరణ పొంది బహుమతి గెలుచుకుంది.
No comments:
Post a Comment