Saturday, September 17, 2016

కేంద్ర ప్రభుత్వోద్యోగులకు LTC పొడిగింపు


కేంద్ర ప్రభుత్వోద్యోగులు జమ్మూకశ్మీరు, ఈశాన్య రాష్ట్రాులు, అండమాన్‌ నికోబార్‌ దీవులకు LTC కింద విమానంలో వెళ్లే వెసులుబాటును ప్రభుత్వం పొడిగించింది. 2018 సెప్టెంబరు వరకూ రెండేళ్లపాటు వారికి ఈ వెసులుబాటు వర్తిస్తుంది. అయితే కేవలం ఎకానమీ తరగతిలో మాత్రమే వారు ప్రయాణించాలి. కేంద్ర ఉద్యోగులు LTC నిబంధనను ప్రభుత్వం 2014లో సడలించి ఈ సదుపాయాన్ని కల్పించింది. అప్పట్లో రెండేళ్లపాటు ఈ వెసులుబాటు కల్పించింది.
LTC-Leave Travel Concession

No comments:

Post a Comment