Saturday, September 10, 2016

UIDAI తాత్కాలిక ఛైర్మన్‌గా సత్యనారాయణ


కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఆధార్‌ (భారత విశిష్ట గుర్తింపు సంస్థ) తాత్కాలిక ఛైర్మన్‌గా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మాజీ ఐఏఎస్‌ జె.సత్యనారాయణ నియమితుయ్యారు. 2014లో అప్పటి ఛైర్మన్‌, ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నందన్‌ నీలేకని రాజీనామా తర్వాత ఈ స్థానం ఖాళీగానే ఉంది. సత్యనారాయణతోపాటు సాంకేతిక నిపుణు రాజేష్‌జైన్‌, ఆనంద్‌ దేశ్‌పాండే UIDAI తాత్కాలిక సభ్యుగా నియమితుయ్యారు.
UIDAI నేపథ్యం...


  • UIDAI-Unique Identification Authority of India
  • UIDAI కేంద్ర ప్రభుత్వ చట్టబద్ధ సంస్థ 
  • 2009లో అప్పటి యూపీఏ ప్రభుత్వం ఇన్ఫోసిస్‌ మాజీ  సీఈవో నందన్‌ నీలేకని ఛైర్మన్‌గా UIDAIను ఏర్పాటు చేసింది
  • ఆధార్‌ సంఖ్యలో 12 అంకెలు ఉంటాయి
  • ఇది ప్రపంచంలోనే అతిపెద్ద జాతీయ గుర్తింపు సంఖ్య ప్రాజెక్టు 
  • UIDAI డేటా సెంటర్‌ హర్యానా రాష్ట్రంలో ఉంది


No comments:

Post a Comment